sagarexpress.com
జై భారత్ పార్టీ స్థాపించింది ఇందుకే : జేడీ లక్ష్మీనారాయణ
సాగర్ ఎక్స్‌ప్రెస్ టీవీ, విశాఖ :- ఏపీలో రాజకీయాలు దిగజారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు జై భారత్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ. ఎన్నికల టైంలో ఫోన్ ట్యాపింగ్ చేయడం కుట్రపూరితమైన చర్య అన్నారు.…